Councillors Climb Table | బడ్జెట్ సెషన్ చివరి రోజున ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆప్, బీజేపీ సభ్యులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అలాగే బీజేపీ కౌన్సిలర్లు మేయర్ టేబుల్పైకి ఎక్కి ని�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రణరంగాన్ని తలపించింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల ఘర్షణతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పోటాపోటీ నినాదాల దగ్గరి నుంచి కొట్టుకో�
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తైనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మాత్రం కుదుటపడలేదు. బుధవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగా ఆప్, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ ఏర్పడింద�