Crime news | ఢిల్లీ మెట్రో రైల్లో దారుణం చోటుచేసుకుంది. రైల్లో రద్దీని ఆసరాగా చేసుకుని పశ్చిమబెంగాల్కు చెందిన ఓ యువకుడు మైనర్ బాలికపై అమానుష చర్యకు పాల్పడ్డాడు. తన తల్లితో కలిసి రైల్లో నిలబడిన మైనర్ బాలిక ప
Omicron Effect : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు కొవిడ్-19 పాజిటివిటీ రేటు ఎగబాకుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేయగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మెట్రో రైళ్లపై �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలను మరింతగా సడలించారు. ఈ నెల 26 నుంచి మెట్రో రైళ్లు, బస్సులు పూర్తి సామర్థ్యంతో నడవనున్నాయి. సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50 శాతం సామర్థ్యంతో సోమవా�
ఢిల్లీ,జూలై :టోల్ ప్లాజాలో వాహనాల రద్దీని తగ్గించడానికి రోడ్డు రవాణా శాఖ ఫాస్ట్ట్యాగ్ అమలు చేసిన విషయం తెలిసిందే. హైవేలపై టోల్ టాక్స్ చెల్లింపును భారత ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది. ఆ తరువాత అన్ని కార్లప�
ఢిల్లీ మెట్రో రికార్డు.. అన్లాక్ తొలిరోజే 4.5లక్షల మంది ప్రయాణం | దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రికార్డు సాధించింది. అన్లాన్ అమలులోకి వచ్చిన తొలి రోజే 4.5లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. హోలీ వేడుకపైనా దీని ప్రభావం పడనున్నది. హోలీ రోజైన ఈ నెల 29న మధ్యాహ్నం 2.30 గంటల వరకు అన్ని మార్గాల్లో మె�