Arvind Kejriwal | మద్యం పాలసీకి సంబంధించి (Delhi Excise Policy Scam) సీబీఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఊరట దక్కలేదు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు ‘మద్యం పాలసీ’లో అసలు కుంభకోణమే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. అవకతవకలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయి�
Delhi Excise Policy scam | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇవాళ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాకు.. ఢిల్లీ కోర్టు వచ్చే నెల 7 వరకు
Delhi Excise Policy scam | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు