న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ‘దేశ్ కే మెంటర్’ కార్యక్రమాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కెరీర్ ఎ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రసిద్ధ చాందినీ చౌక్ మార్కెట్ను ఢిల్లీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీనిని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాందినీ చౌక్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్గా అరవింద్ కేజ్రీవాల్ తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అత్యున్నత పదవిని ఢిల్లీ సీఎం మరోసారి దక్కించుకున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా పంకజ్ గుప్తా తిరి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ షెల్టర్ హోమ్స్లో ఆశ్రయం పొందే పేదలకు ఉచిత ఆహార కార్యక్రమాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించిన ఈ �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం స్కూళ్లను తెరువబోమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు తమ ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోదని ఆయన చెప్పారు. కర�
ఢిల్లీ అన్లాక్ 3.0.. మరిన్ని సడలింపులు ప్రకటించిన సీఎం | కరోనా సెకండ్ వేవ్తో విలవిలలాడిన ఢిల్లీ.. ప్రస్తుతం కోలుకుంటున్నది. వైరస్ ప్రభావంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించగా.. మే నెలాఖరులో సీఎం అరవింద్ కే�
జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు : కేంద్రమంత్రి | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు.
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.