గత 15 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు వేసుకున్న రైతులు ఎండు ముఖం పడుతుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. సోయా పత్తి మొలకలు ఎండల తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతులు ఆకాశం వైపు చూస్
వారణాసిలోని జ్ఞాన్వాపీ, మథురలోని షాహీఈద్గా వివాదాలు కోర్టులకు చేరిన వేళ.. ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి దేవుళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుళ్ల కారణంగానే భారత్ ప్రపంచ శక్తి కేంద్రం
మోటకొండూర్ గ్రామానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నది. 7, 8 శతాబ్దాల కాలంలో ఈ ప్రాంతంలో యుద్ధాలు జరిగిన ఆనవాళ్లున్నాయి. వీరగల్లులు, రాష్ట్ర కూటులు, కళ్యాణీ చక్రవర్తులు ఈ నేలపై నడయాడారు. శతాబ్దాల చరిత్ర కలిగి�
శ్రీ రామ చంద్రుడిని బీజేపీ రాంబోగా మార్చేసిందని ఛత్తీస్గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ మండిపడ్డారు. భక్తిభావానికి ప్రతీకగా నిలిచే హనుమంతుడిని కోపానికి, దూకుడుతనానికి చిహ్నం గా మార్చేశారన్నా�