Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల నుంచి డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున�
కళాశాల విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తెచ్చింది. డిగ్రీ కాలేజీల్లో 15 ఏండ్లు పనిచేసిన లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పరిగణిస్తూ కొత్త సర్వీస్ రూల్స్ను అమలు చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా విద్యాశాఖ, ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో 2,440 �