రాష్ట్ర ఉన్న త విద్యా మండలి, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు సానుకూల స్పందన రావడంతో వాయిదా పడుతూ వచ్చిన డిగ్రీ వార్షిక పరీక్షలు ఎట్టకేలకు ఈనెల 15వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి.
టీయూ పరిధిలోని 2011 నుంచి 2016 వరకు డిగ్రీ (వైడబ్ల్యూఎస్) అనుత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వన్టైం ఛాన్స్ ఇస్తున్నట్లు నియంత్రణాధికారిణి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Degree Education | డిగ్రీ స్థాయిలో రిసెర్చ్ కల్చర్ (పరిశోధనా సంస్కృతిని) పెంపొందిస్తారు. ప్రస్తుతం పీజీ ఇతర కోర్సుల్లో రిసెర్చ్కు ప్రాధాన్యం ఇస్తుండగా, ఇక నుంచి డిగ్రీలోనూ రిసెర్చ్ను అమలుచేస్తారు.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల సీట్ల కేటాయింపునకు నిర్వహించే ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కౌన్స
పీయూ రిజిస్ట్రార్ పిండి పవన్కుమార్ మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 8 : డిగ్రీ 1, 2, 5వ సెమిస్టర్ పరీక్షలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు 16 నుంచి మార్చి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పీయూ రిజిస్ట్రార్