రాజకీయ పార్టీలకు వారి సోషల్ మీడియా వేదికల్లోని నకిలీ కంటెంట్ గురించి సమాచారం ఇచ్చిన మూడు గంటల్లోగా ఆ కంటెంట్ను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది.
దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న ‘డీప్ఫేక్' సమస్యపై త్వరలోనే సామాజిక మాధ్యమాలతో సమావేశం కానున్నట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీప్ఫేక్ కంటెం�
Deepfake Videos | డీప్ఫేక్ వీడియోస్ (Deepfake Videos).. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్ వీడియోల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు.