‘స్వయానా ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారు...’ ఇదీ ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ చేసిన సంచలన ఆరోపణ. అయితే, ఈ బెదిరింపుల వ్యవహారం ఎక్కడిద
Illegal Mining | రెండు సిమెంట్ కంపెనీల అక్రమ మైనింగ్ గుట్టు రట్టయ్యింది. ఆ కంపెనీలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ-టెండర్లలో చేసిన బాగోతం బయటపడింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డెక్కన్ సిమెంట్స్ అక్రమ వ్యవహారాలపై బుధవారం ఢిల్లీలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) విచారణ చేపట్టింది. పసుపులేటి సురేశ్బాబు అనే ఇంజినీర్ సుప్రీంకోర్టులో పిటిషన్
Deccan Cements | డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యానికి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలానికి సమీపంలోని సైదుల్నామా రిజర్వ్ ఫారెస్టులో ప్రభుత్వం 1987లో తొలిసారి 22.5 హెక్టార్లను, 1999లో రెండోసారి 73.93 హెక్టార్లను, మూడోసారి 2013లో 18
పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దకన్ సిమెంట్ యాజమాన్యంతోపాటు సంబంధిత అధికారులపై సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ విచారణ జరు
Vemula Prashanth Reddy | రాష్ట్రంలో హ్యామ్ ప్రోగ్రాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివార�
పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడానికి ప్రయత్నించడం, మంత్రి ఇంట్లోనే అతన్ని అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు సాహసించటం, తమ ఇంటిన