YS Sharmila | వైఎస్ జగన్ పాలనలో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
పదిహేనేండ్ల బీజేపీ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టి.. ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు షెల్లీ ఒబెరాయ్. మొత్తం 266 ఓట్లలో 150 సాధించి ప్రత్యర్థిని మట్టికరిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పశ్చిమ ఢిల్లీలోన�
ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలు కొత్త రికార్డును నెలకొల్పాయి. శుక్రవారం నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షాలను పరిశీలిస్తే ఈ పదేండ్లలో అత్యధిక వర్షం ఇదేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల�
లాస్ ఏంజిల్స్: దాదాపు దశాబ్ధ కాలం తర్వాత నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సుమారు రెండు లక్షల మంది నెట్ఫ్లిక్స్ చందాను వదులుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింద�