రాష్ట్ర ప్రభుత్వం 6,271 మంది ధూప దీప నైవేద్యం(డీడీఎన్) అర్చకులకు ఫిబ్రవరి, మార్చి నెల గౌరవ వేతనాలు చెల్లించేందుకు రూ.11,01,96,000 నిధులను విడుదల చే సింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 బడ్జెట్ నుంచి ఈ
రాష్ట్రంలోని 2,656 మంది ధూప దీప నైవేధ్యం (డీడీఎన్) అర్చకులకు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు మాసాల గౌరవ వేతనాల కింద రూ. 46.81కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో ధూప దీప నైవేద్య పథకం కింద 2023-24 బడ్జెట్ నుంచి రూ.18,81,30,000 విడుదల చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6,271 ఆలయాలకు నెలకు రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన�
రాష్ట్రంలో మరో 350 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డీడీఎన్) వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271కి చేరింది.
సీఎం కేసీఆర్ మా కుటుంబాలకు పెద్ద దిక్కులెక్క నిలుస్తున్నారు. ధూప దీప నైవేద్యం (డీడీఎన్) కింద వచ్చే నిధులను గతంలో రూ.2500 నుంచి రూ.ఆరు వేలకు, ఇప్పుడు రూ.10 వేలకు పెంచారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వా
ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం (డీడీఎన్) కింద అర్చకులకు ఇస్తున్న రూ.6వేలను రూ.10వేలకు పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. సర్కారు నిర్ణయం మేరకు మంగళశారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వి.అనిల�
డీడీఎన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మకమాన్చౌరస్తా, ఆగస్టు 8 : సీఎం కేసీఆర్ కృషి వల్లే రూ. 2500 వచ్చే ధూపదీప నైవేద్య అర్చక వేతనం రూ.ఆరు వేలకు పెరిగిందని ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబ�