సైబరాబాద్లో బీ ఎన్ ఎస్ ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలి ఆస్తి అటాచ్మెంట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ తెలిపారు. కొండాపూర్లోని తెలుగు ఫుడ్స్ కార్యాలయంలో పనిచేసే వేణుగోపాల్ డబ్బు�
బత్తుల ప్రభాకర్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నాలుగు రాష్ర్టాల్లో 80కి పైగా కేసుల్లో నిందితుడని, 28 కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.
అనుమానాస్పదంగా మృతిచెందిన కన్నడ బుల్లితెర నటి శోభితాశివన్నది ఆత్మహత్యే అని పోలీసులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శోభిత ఆత్మహత్యకు పాల్పడినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.
తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షలు విలువజేసే 25 తులాల బంగారం, 400 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.29,750 నగదును ప�
వీకెండ్ థీమ్ పార్టీల పేరుతో డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్న ది కేవ్పబ్పై పోలీసులు దాడి చేసి.. గంజాయి తీసుకున్న 24 మందితో పాటు మేనేజర్ను అరెస్టు చేశారు. డీసీపీ వినీత్ వివరాలు వెల్లడించారు.
కోట్లాది రూపాయలు వసూళ్లు చేసి బోర్డు తిప్పేసిన ఓ చిట్ఫండ్ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం గచ్చిబౌలి కార్యాలయంలో �