రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రామకృష్ణయ్యను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.
నవమాసాలు మోసి కని పెంచిన తల్లిపైనే కక్షగట్టాడు. విద్యాద్ధులు నేర్పించి ప్రయోజకుడిని చేస్తే ఆస్తి కోసం ఉన్మాదిలా మారాడు. చెల్లెలికి నాలుగు ఎకరాలు రాసిచ్చినందుకు కక్ష పెంచుకున్నాడు.
ఏంచేశారో చెప్పాలన్న టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గుండాల దాడులు రోడ్డుపై నిల్చున్న మహిళపైనా దాడి టీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్రగాయాలు ఆగ్రహంతో బీజేపీ నాయకుల కార్ల అద్దాలు ధ్వంసం చేసిన ప్రజలు నాలుగు గంట�
ఏడాది పాపను కడతేర్చిన కన్నతల్లి చిన్నారికి తీవ్ర అనారోగ్య సమస్యలు చైన్స్నాచర్ పడేశాడని బుకాయింపు పోలీసు విచారణలో నేరం అంగీకారం జనగామ చౌరస్తా, ఆగస్టు 1: నవమాసాలు మోసి, కని పెంచిన తల్లే ఏడాది వయసున్న కూత�