ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన షాద్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది.
వైన్స్ షాపులో చోరీకి వచ్చిన దొంగ.. పట్టుకోబోయిన వాచ్మన్ను హత్య చేశాడు. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చ
ఖరీదైన స్థలం కనిపించిందంటే చాలు వారు గద్దల్లా వాలిపోతారు. అవసరమైతే ప్రాణాలు తీసైనా ఆ స్థలాన్ని లాగేసుకుంటారు. వారికి అండగా ఎలాంటి శక్తులున్నాయో తెలియదు కానీ, ఖాళీ స్థలాల్లో దర్జాగా తిష్టవేసి అడ్డొచ్చి�