నగరంలో జరుగుతున్న నకిలీ ఔషధాల విక్రయాలను అరికట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అధికారులు నగరంలోని పలుచోట్ల దాడులు జరిపింది. ఈ దాడుల్లో నగరంలోని కవాడిగూడలోని అర్వింద్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ వద
అనుమతి లేకుండా అక్రమంగా ఔషధాలు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీపై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.2కోట్ల విలువ చేసే ఔషధాలను సీజ్ చేసి, సదరు తయారీ కంపెనీకి నోటీసులు జారీ చేశారు. డీసీఏ డీజీ వి.బి.�
అనుమతి లేకుండా ఔషధాలు విక్రయిస్తున్న మెడికల్షాప్లు, క్లినిక్లపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.35వేల విలువ చేసే పలు రకాలు అనుమతిలేని ఔషధాలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్ర�
డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు జిమ్ నిర్వాహకులు యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేహదారుఢ్యం కోసం వచ్చే వారికి స్టెరాయిడ్తో కూడిన రక్తపోటు పెంచే ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్త�
అనుమతి లేకుండా ఔషధాలు తయారు చేస్తున్న ఓ ఫార్మా కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.23.93 లక్షల విలువజేసే ఔషధాలు, తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సీజ్ చేశారు.