bank robbery | సాయుధులైన ఐదుగురు వ్యక్తులు పట్టపగలు బ్యాంకు దోపిడీకి (bank robbery) పాల్పడ్డారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో రూ.20 లక్షలు లూఠీ చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేంద�
నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది.
తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకొని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ ఘరానా దొంగను రాయికల్ పోలీసులు పట్టుకున్నారు. రూ.11లక్షల7వేల సొత్తు రికవరీ చేశారు. ఈ మేరకు జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో గురువారం �
గోల్కొండలో గురువారం ఓ యువకుడి మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు తెంచుకొని పారిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి నివాసి అయ్యప్పస్వామి గురువారం తన బైక్పై లంగర్హౌస్ వైపు వస్తున్నాడు
Oxygen : ఈ భూమ్మీద ఎన్నో మిస్టరీలు ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. కొన్ని విషయాల విషయంలో ఎంత మేథోమధనం చేసినా వాటికి సమాధానం దొరకదు. అవి మిస్టరీగానే మిగిలిపోతాయి. అందులో ఒకటి ఆక్సిజన్. ఈ భూమ్మీద ఆక్సిజ