వారం రోజుల నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భిన్నంగా నమోదవుతున్నాయి. రాత్రి పూట చలి వణికిస్తుండగా, పగలు ఎండ సుర్రుమంటున్నది. రాత్రి పూట సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చ�
గొలుసు కట్టు విధానంలో ట్రేడింగ్ పేరుతో కోట్లాది రూపాయల మోసం చేసిన ముక్తిరాజ్, అతడి అనుచరులు ఈ నెల 14వ తేదీన ఒక్క రోజే బ్యాంకు ఖాతా నుంచి రూ.7.5 కోట్లు డ్రా చేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. హబ్సిగూడ�
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఫెడరల్ రిజర్వుతోపాటు ఒకేసారి పలు సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా వరుసగా మూడోరోజు సూచీలు భీకరనష్�
నాలుగైదు రోజులుగా నగరంలో విభిన్న వాతావరణం చోటుచేసుకుంటున్నది. పగలంతా భానుడు ఠారెత్తిస్తుంటే..సాయంత్రం వరుణుడు కరుణిస్తున్నాడు. శనివారం ఎండ దంచికొట్టగా, మధ్యాహ్నం తర్వాత పలుచోట్ల మోస్తరు వర్షం కురిసిం�
గ్రేటర్లో ఆదివారం విభిన్న వాతావరణం చోటుచేసుకుంది. పగలంతా భానుడి ప్రతాపంతో ఇబ్బందిపడిన జనం.. సాయంత్రం వరుణుడి రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. మరో రెండు