పసుపు బోర్డు ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ పోరాటమేనని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ స్పష్టం చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తి గ్రామంలో�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నప్పుడే జగిత్యా ల జిల్లాగా ఏర్పడి, అభివృద్ధి సాధించిందని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పుడు ఆమె చేసిన కృషితో �
రానున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణ పేరిట డ్రామా మొదలు పెట్టిందని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ విమర్శించార�