కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి వంచించిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మాట మార్చడం, మడమ తిప్పడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు.
Dasyam Vinayabhaskar | వరంగల్ వెస్ట్ నియోజకవర్గ క్యాంపు ఆఫీస్ శిలా ఫలకం (Stone plaque) ధ్వసం చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ( MLA Naini Rajender Reddy) అనుచరులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క�