ఎమ్మెల్సీగా ఇద్దరి పేర్లను గవర్నర్ తిరసరించిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. సాంకేతిక అంశాల పేరుతో వ్యాజ్యాలపై విచారణ ముగించబోమని వెల్లడించింది.
గవర్నర్ తమిళిసై వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒక రకంగా, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మరోరకంగా వ్యవహరిస్తూ తమకున్న అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వాలను �
క్యాబినెట్ ఆమోదించి, పంపించిన ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టులాంటిదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.