Dasari Kondappa | భారతదేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన పద్మా అవార్డులను కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు కేంద్రం ఎంపిక చ
‘సంగీత కళ అనే ది సరస్వతి లాంటిది.. ఇంట్లో దాస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.. అదే నలుగురికి వినిపిస్తే కడుపు నింపుతుంది’ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రము ఖ బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప తెలిపా రు. నారాయణపేట జ�
జనగామ జిల్లాలోని మారుమూల పల్లెటూరు అప్పిరెడ్డిపల్లిలో పుట్టిపెరిగిన నాకు కులవృత్తి చిందు యక్షగానమే సర్వస్వం. ‘సమ్మయ్య నువ్వు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యావు’ అని చెప్తే మొదట నమ్మలే. అయోధ్య రామాలయంలో బ�
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. నారాయణపేట జిల్లాకు చెందిన ‘బుర్రవీణ’ కళాకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన ‘చిందు యక్షగాన’ కళాకారుడు గడ్�
Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మవిభూషన్, పద్మభూషణ్, పద్మశ్రీతో సత్కరించనున్నది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ప్రధానం చేయనున్న�