తమిళనాడు కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థినికి రుతుస్రావం కావడంతో, స్కూల్ ప్రిన్సిపల్ ఆ అమ్మాయిని తరగతి గది బయట కూర్చొబెట్టి పరీక్ష రాయించారు. బాధితురాలు ఎనిమిదో తరగతి చదువుతున్న దళిత వి
సికింద్రాబాద్ అవినాష్ కాలేజీ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, వెంటనే ఆ కాలేజీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులు గొడవపడ్డ కారణంగా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుత�
ప్రమాదవశాత్తు గురుకులంలోని మూడో అంతస్థు నుంచి జారిపడిన దళిత విద్యార్థిని నిమ్స్లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జంగాలప�
IIT Bombay | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐఐటీ బాంబేలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ఓ 18 ఏండ్ల విద్యార్థి క్యాంపస్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. పరీక్షలో స్పెల్లింగ్ తప్పు రాశాడనే నెపంతో దళిత విద్యార్థిని అగ్రకుల ఉపాధ్యాయుడు రాడ్డుతో విచక్షణారహితంగా చావబాదాడు.