దళితబం దు రెండో విడుత నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. డబ్బులు వస్తాయని ఎన్నో రోజుల నుంచి ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టింది. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
దళితబంధు లబ్ధిదారులను కాంగ్రెస్ సర్కారు ఆది నుంచీ అనేక ఇక్కట్లపాలు చేస్తున్నది. నిన్నమొన్నటి వరకు నిధులు విడుదల చేయకుండా ముప్పుతిప్పలు పెట్టింది. రోడ్డెక్కి పోరాటాలు చేస్తేకానీ అంగీకరించలేదు. బీఆర్�
దళితబంధు నిధులు విడుదల చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళితబంధు పథకం మంజూరైన లబ్ధిదారులకు నిధులు విడుద
ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన రెండో విడుత దళిత బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని దళిత బంధు సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కొరిలా మహేశ్ డిమాండ్ చేశారు. నల్లగొండలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం ఉమ్�
దళితుల ఆర్థికాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళితబంధు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ములుగు జిల్లా లబ్ధిదారులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈమేరకు అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుక�
భూపాలపల్లిలోని దళితబంధు రెండో విడుత లబ్ధిదారులు సోమవారం రోడ్డెక్కారు. గ్రౌండింగ్ పూర్తయి కలెక్టర్ ఖాతాలోకి చేరిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే పార్లమెంట�