సిరిసిల్ల పాడిరైతుల పోరాటంతో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. సుమారు 20 వేల మందికి జీవనాధారమైన అగ్రహారం పాలశీతలీకరణ కేం ద్రాన్ని సీజ్ చేయడంపై గురువారం పాడి రైతు లు భగ్గుమన్నారు. పాలకేంద్రం ఎదుట హైవే పై వ�
మూడు నెలలుగా పేరుకుపోయిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్పల్లిలో పాడి రైతులు, విజయ డెయిరీ నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. మంగళవారం మండల కేంద్రంలోని విజయ డెయిరీకి చెందిన పాల శీతల కేంద్రాన్ని ముట�
పండుగ పూట పస్తులుండాల్సిందేనా..? అంటూ నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం (బల్క్ మిల్క్ �
పాల రైతును రేవంత్ సర్కారు పరేషాన్ చేస్తున్నది. రైతుభరోసా ఇవ్వకుండా అన్నదాతలను ఆగం చేసిన ప్రభుత్వం.. పాల బిల్లులు చెల్లించక పాడి రైతులను అవస్థల పాలు చేస్తున్నది. పక్షం రోజులకోసారి డబ్బులు చెల్లించాల్స�
పాల బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పాడి రైతులు నిరసనకు దిగారు.. ప్రతి 15రోజులకు చెల్లించే బిల్లులు రెండున్నర నెలలైనా చెల్లించకపోవడంపై మండిపడ్డారు.. ఈ మేరకు సోమవారం ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ �
ప్రభుత్వ రంగ విజయ డెయిరీని నమ్ముకొని పాలు పోసిన పాడి రైతులకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చిన బిల్లులు ప్రస్తుతం రెండు నెలలకు ఒకసా�
నిజాంపేట మండలం నార్లాపూర్లో శనివారం తెల్లవారుజామున విజయ డెయిరీ పాల వ్యాన్ గ్రామానికి చేరుకోగా పాడి రైతులు నిలిపేశారు. పాల డబ్బులు ఇచ్చేవరకూ ఇక్కడి నుంచి వ్యాన్ను కదలనివ్వమని మొండికేశారు.