మోమిన్పేట: రసాయన ఎరువుల నుంచి పంట పొలాలను రక్షించాలి అంటూ కామారెడ్డి జిల్లా సర్దాపూర్ బాలిక వెన్నెల చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం వికారాబాద్ జిల్లా మోమిన్పేటకు చేరింది. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు
బృందంలో ఇద్దరు మహిళలు.. 61 ఏండ్ల నవ యువకుడు 13 రాష్ర్టాల మీదుగా.. 23 రోజుల్లో గమ్యం చేరిన సభ్యులు ఎలాంటి ఆటంకాలు లేకుండా 3700 కిలోమీటర్లు సాగిన కే2కే సాహసయాత్ర అసలే చలికాలం.. ఈ సీజన్లో దేశ రాజధాని ఢిల్లీకి పోతే వణి�
ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కథానాయికల్లో సమంత ఒకరు. తన వర్కవుట్ తాలూకు వీడియోలను తరచుగా సోషల్మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. సినిమా షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా వ్యాయామాన్ని మాత్రం అస్సలు మ
మియాపూర్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఐఏయువైఎస్ఏ ఆద్వర్యంలో 15 కిలోమీటర్ల సైకిల్ రైడ్ను గచ్చిబౌలిలోని ఏహెచ్బిసి వద్ద ఆదివారం నిర్వహించారు. దేశభక్తిని పెంపొందించడానికి ఐఏయువైఎస్ఏ బృందం నిర్�