రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించిన మిల్లర్లపై సర్కారు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుం�
సీఎంఆర్(కస్టమ్ మిల్లుడ్ రైస్) డెలివరీ లక్ష్యాన్ని పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీ వేగవంతం, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం, ఓటు �
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తమిళనాడుకు అక్రమంగా బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా నిరాధారమని కరీంనగర్ రైస్మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బోయినపల్లి నర్స�
ఏదైనా స్కీంలోనో.. ప్రాజెక్టులోనో.. ఇంకెక్కడైనా స్కాం జరిగిందంటే.. దాని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అర్థం. రాష్ట్రం సేకరించిన ధాన్యంలో ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్డ్ రైస్�