రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న ప్రతి గింజకూ లెక్క చెప్పాల్సిందేనని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవస్థపై పన్నెండు సంవత్సరాల కార్యకలాపాలపై సమగ్ర ఆడిట్ న
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)లో మరో అవినీతి వెలుగు చూసింది. బడా వ్యాపారవేత్తగా, పేరొందిన రైస్మిల్లర్గా పేరు పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.66.12 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని మా
సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) విషయంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి సర్కార్కు అందించాల్సిన మిల్లర్లు నిర్�
మెదక్ జిల్లాలో తరు చూ రైస్మిల్లర్ల అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు రైస్మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్ల�
హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ అంటూ ఆ శాఖ ఉన్నతాధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కొందరు రైస్ మిల్ల ర్లు ఆరోపిస్తున్నారు. తన సబార�
వనపర్తి జిల్లా పెబ్బేరులోని రైస్మిల్లులో మర ఆడించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్) మాయమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించిన మిల్లర్లపై సర్కారు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుం�
సీఎంఆర్(కస్టమ్ మిల్లుడ్ రైస్) డెలివరీ లక్ష్యాన్ని పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీ వేగవంతం, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం, ఓటు �
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తమిళనాడుకు అక్రమంగా బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా నిరాధారమని కరీంనగర్ రైస్మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బోయినపల్లి నర్స�
ఏదైనా స్కీంలోనో.. ప్రాజెక్టులోనో.. ఇంకెక్కడైనా స్కాం జరిగిందంటే.. దాని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అర్థం. రాష్ట్రం సేకరించిన ధాన్యంలో ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్డ్ రైస్�