మండలంలోని కేశవపట్నం శివారులో మీర్జా అలీబేగ్, తనుకు త్రిమూర్తికి చెందిన వ్యవసాయ బావుల వద్ద బుధవారం గుర్తు తెలియని దుండగులు కరంటు మోటర్ల సర్వీస్ వైర్లను ఎత్తుకెళ్లారు. అలాగే కొన్ని మోటార్లను ఎత్తుకెళ్లే
బోరు వేయాలంటే ఎన్నో పైసలు ఖర్చుపెట్టాలి..అయినా నీళ్లు పడతాయా? అన్న గ్యారెంటీ ఉండదు..కానీ..ఏటూరునాగారంలో ఓ వింత ఘటన ఆశ్చర్యపరుస్తోంది.. కరెంట్ మోటారు లేకుండానే బోరు ఎత్తిపోస్తున్నది.. దీని కింద
తన తండ్రికి జరిగిన విద్యుత్ ప్రమాదం తనయుడిని నూతన ఆవిష్కరణవైపు నడిపించింది.. తన తండ్రికి జరిగినట్లుగా మరెవ్వరికి జరుగకూడదనే ఉద్దేశంతో ఆ కొడుకు నూతన పరికరాన్ని తయారు చేశాడు. బోర్ మోటర్ను టచ్ చేయకుం�