మండల కేంద్రంతోపాటు మైసిగండి, ఏక్వాయిపల్లి, చల్లంపల్లి, రావిచేడ్ గ్రామాల్లోని శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసా
జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి సప్తమవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవ నిర్వహించారు. ఈ క్రమంలో గోవింద నామస్మరణ మధ్య ఆలయం మార్మోగింది.
పరిగి పట్టణంలోని శ్రీ షిర్డీ సాయి ధ్యాన మందిరం 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఘనం గా జరిగాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం 5.15 గంటలకు కాగడ హారతి, 6 గంటలకు సుప్రభాతము, 7 గంటలకు అభిషేకం, 9 గంటలకు స్వామి వారికి ఉచి�
నిత్యం ధ్యానం చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని, ధ్యానమయ ప్రపంచ నిర్మాణంతోపాటు, ప్రతి వ్యక్తి జ్ఞాన యోగి కావాలన్నదే సుభాష్ పత్రీజీ సంకల్పమని పరిణిత పత్రీ, ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్రెడ్డి అన్నారు.
‘మనలో మనం కలిసిపోవడమే ధ్యాన యోగం, ధ్యానంతో అపారమైన జ్ఞానం లభిస్తుంది.. ప్రతి మనిషి భయం లేకుండా బుద్ధుడివలే జీవించాలి..’ అని సుభాశ్ పత్రీజీ కోరుకున్నారని పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్ర
ఓటరు నమోదు పెంపునకు ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్యం చేయడానికి సాంస్కృతిక కళాకారులతో కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలని మెదక్ ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు.