ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని యాసంగి పంటలకు 1500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. 2024-25 ఏడాదికి గానూ ఆర్డీఎస్కు కేటాయించిన 5.896 టీఎంసీల నీటి వాటా నుంచి మొదటి విడుతలో గత డిసెంబర్ 26 నుంచి ఈనెల 5 వరకు 1.078 ట�
యాసంగి రైతులకు తీపికబురు అందింది. సాగయ్యే పంటలకు నీటి ఢోకా లే కుండా సరిపడా సాగునీరు అందించాలని రాష్ట్ర స్థా యి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్కుమార్
ఆర్డీఎస్ నీటి వాటాను కర్ణాటక రైతులు అక్రమంగా తోడేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే కర్ణాటకలో ఏర్పాటు చేసిన లిప్టులు, మోటర్ల ద్వారా అక్కడి రైతులు మళ్లించుకుంటున్నారు.
ఎస్సారెస్పీలో తగినంత నీటి లభ్యత లేకపోవడంతో అలీసాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని కోస్లీ గోదావరి నది మొదటి పంప్ హౌస్ వద్ద కలెక్టర్�
కాళేశ్వరం ప్రాజెక్టును తప్పు పట్టేందుకు కాంగ్రెస్ సర్కారు సృష్టించిన కరువులో రైతులు బలవుతున్నారని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కృషి ఫలించింది. శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని బల్వంతాపూర్-మల్లాయిపల్లి శివారులో 4 ఎల్ డిస్ట్రిబ్యూషన్ ఉపకాల్వల నుంచి ఆయన సాగునీరు వి�