కందుకూరు మండలం వాణిజ్య పంటలతో పాటు కూరగాయాల సాగుకు ప్రసిద్ధి. వానకాలంలో రైతులు సాధారణంగా పత్తి, కంది, మొక్క జొన్నల పంటల తర్వాత కూరగాయాల సాగుకు ప్రాధాన్యతను ఇస్తారు.
జిల్లా కూరగాయల సాగుకు పెట్టింది పేరు. అవసరాలకు సరిపడా కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తున్నప్పటికీ.. హైదరాబాద్ నగర వాసులకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుండడంతో సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచాల్సిన అవ�
ఏళ్ల తరబడి ఒకే పంటను సాగు చేస్తే భూమి సారం దెబ్బతింటుంది. ఫలితంగా దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన రైతు దంపతులు ప్రత్యామ్నాయంగా కూరగాయల పంటలను సాగు చేయాలని నిర్ణయించ�
జనగామ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో శామీర్పేట గ్రామం ఉన్నది. ఎటుచూసినా ఆకుకూరల తోటలతో ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తుంది. సుమారు 80 నుంచి 100 కుటుంబాలకు ఆకుకూరల సాగుతోనే ఆదాయం వస్తున్నది. తక్కు�
కూరగాయల ఊరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందడుగు డ్రిప్ల సాయంతో వివిధ ర్ర పంటల సాగు ఎంతో మందికి నిత్యం ఉపాధి కల్పిస్తున్న రైతులు వికారాబాద్, ఏప్రిల్ 28: గతంలో వర్షాధారంపై ఆధారపడి ప