Ranthambore National Park | ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను రిస్క్ చేశారు. పులి ముందు నడుచుకుంటూ వెళ్లారు. పులి పిల్లలను చేతితో తాకారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మధ్యప్రదేశ్లోని కునో పార్కులో మరో మూడు చీతా కూనలు సందడి చేస్తున్నాయి. నమీబియా నుంచి తెచ్చిన జ్వాల చీతా ఈ నెల 20న వీటికి జన్మనిచ్చింది. ‘కునోలో కొత్త కూనలు! జ్వాల మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్కు �
ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, జైనథ్ మండలాల్లో గల పిప్పల్కోటి, గొల్లగఢ్, నిపాని, గుంజాల, తాంసి(కే), చనాక, రాంగనర్, హత్తిఘాట్ అటవీ ప్రాంతాల్లో 22 రోజులుగా పులితోపాటు దాని మూడు పిల్లలు కూడా సంచరిస్తున్న�