కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని, పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని క
ప్రభుత్వం మొద్దునిద్దుర వదిలి తమ పదోన్నతుల విషయం లో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో సహాయ నిరాకరణకు దిగుతామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హె చ్చరించారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి రాయునది... గత కొన్నేండ్లుగా కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్ఎస్) తామరతంపరగా పెరుగుతున్నాయి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల కింద చేపడుతున్న ఈ పథకాల వల్ల ఆధార్ అనుసంధా�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. విద్యార్థులకు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు రాకుండా ప్రత్యే
రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయకుం డా మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఉల్టా బురద జల్లుతూనే ఉన్నది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) కింద మెడికల్ కాలేజీల మంజూరు కోసం తెలంగాణ ఎల