దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలు ర్యాలీ కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఐటీ షేర్లు కూడా కదంతొక�
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) దేశ జీడీపీ వృద్ధిరేటు పడిపోవచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే 6.6 శాతంగా అంచనా వేసింది. అంతకుముందు 6.9 శాతంగా ఉండటం గమనార్హం. కాగా, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కివచ్చే అవకాశం ఉండటంతోపాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపిం�
Crude Oil Prices | కొన్ని రోజుల క్రితం వరకు ప్రపంచ మార్కెట్ల (World Markets) ను కలవరపెట్టిన చమురు ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య శాంతి ప్రయత్నాలు ముందుకు స
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు ఆశావాదంగా ఉంటాయన్న సంకేతాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లబడుతుండటంతో వరుసగా మూడు రోజుల్లో సూచీలు పరుగులు పెట్టాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పశ్చిమాసియా సంక్షోభానికి తెర దించుతూ గల్ఫ్ వార్ ముగింపునకు అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి రావడం కలిసొచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. వరుసగా రెండు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు రాణించడం, క్రూడా�
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పెరగడం, మరోవైపు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో పెట్టుబడిదారులు విలువైన లోహాలను విక్రయించడానికి మొగ్గుచూపడంతో వీటి ధరలు భారీ
దేశీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా సంక్షోభానికితోడు వర్షాభావ పరిస్థితుల భయాలు వెంటాడుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం �
ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెంచుతుండడంతో వాహనదారులపై భారం పడుతున్నది. పది రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ లీటర్కు రూ. 2.84, డీజిల్
భారతీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా సంక్షోభం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీరుతెన్నుల ఆధారంగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కదలాడుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ముందు వరకు పెట్రో ధరలు పెంచబోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఎన్నికలు కాగానే బాదుడు మొదలుపెట్టింది. ఐదు రోజులు కూడా గడవక ముందే రెండోసారి పెట్రో ధరలను పెంచింది.