ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెంచుతుండడంతో వాహనదారులపై భారం పడుతున్నది. పది రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ లీటర్కు రూ. 2.84, డీజిల్
భారతీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా సంక్షోభం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీరుతెన్నుల ఆధారంగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కదలాడుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ముందు వరకు పెట్రో ధరలు పెంచబోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఎన్నికలు కాగానే బాదుడు మొదలుపెట్టింది. ఐదు రోజులు కూడా గడవక ముందే రెండోసారి పెట్రో ధరలను పెంచింది.
విజృంభిస్తున్న ముడి చమురు ధరలు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, పెరుగుతున్న దిగుమతులు.. రూపాయి ఉసురు తీస్తున్నాయి. మంగళవారం ఫారెక్స్ ట్రేడింగ్లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 50 పైసలు క్షీణించి �
‘విదేశాలకు వెళ్లి వీళ్లు టాయిలెట్లు కడిగి సంపాదిస్తారు. ఇంగ్లిష్లో మాట్లాడుతూ పోజులు కొడతారు’ విదేశాల్లో ఐటీ కంపెనీల్లో పనిచేస్తూ మన దేశానికి విదేశీ మారకద్రవ్యం పంపిస్తున్న యువతను ఉద్దేశించి ముఖ్యమ
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలను సాకుగా చూపి కేంద్రం ప్రజలపై పెట్రో బాంబు వేసింది. శుక్రవారం తెల్లవారకముందే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు పెంచి షాక్ ఇచ్చింది. వివిధ ర�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్తో జరుగుతున్న చర్చలు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. క్రూడాయిల్ ధర�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అలా సామాన్యుడిపై ఎడాపెడా ధరల బాదుడు ప్రారంభమైంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను మోదీ ప్రభుత్వం శుక్రవారం హఠాత్తుగా రూ.993 పెంచడంతో దీని ధర రూ.3,000 �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా న
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉండటంతోపాటు క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
గత కొన్ని రోజులుగా భారీగా పుంజుకున్న ఇంధన ధరలు దిగొస్తున్నాయి. ఇరాన్పై యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరుల్లో సెంటిమెంట్ను మెరుగుపరిచింది. ప్రార�
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలు భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని ఎగదోస్తున్నాయి. ఈ క్రమంలోనే వార్ కొనసాగితే క�