ICRA | పశ్చియాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ప్రవేశించి అణుస్థావరాలను ధ్వంసం చేసింది. దాంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొత్త మలుపు తీసుకోగా.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు విరామం పడింది. గడిచిన మూడు రోజులుగా నష్టపోయిన సూచీలకు ఆర్థిక, టెలికాం, టెక్నాలజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకున్నాయి.
Crude Oil Price | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం భారత చమురు మార్కెట్తో పాటు గ్యాస్ కంపెనీలపై �
అంతర్జాతీయ మారెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినందున వంటగ్యాస్ ధరలు తగ్గించి, వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండ
రూపాయికి మరిన్ని చిల్లులుపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, టారిఫ్ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటంతోపాటు విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోతుండటంతో దేశీయ
ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ‘అచ్ఛేదిన్' అనే మాట ప్రస్తావిస్తుంటారు. నిజంగానే ‘మరుపురాని’ రోజులను భారతీయులు అనుభవంలో చూస్తున్నారు. పదేండ్ల కిందటికి ఇప్పటికీ పెరుగుతున్న ధరల తీరు చూసి చుక్కలకే చెక్కరొ�
Minister KTR | పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) సూటిగా ప్రశ్నించారు. సెస్లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్న�
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి ముడిచమురు ధరలు పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్కు ధర దాదాపు 108 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో బల్క్ పెట్రోల్ ధర లీటర్ రూ.25 వరకు పెరిగే అవకాశం ఉన్నది. అలాగే త్వరలో సా�