క్రోమా..ప్రస్తుత పండుగ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి, ధంతేరస్లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ఆఫర్లు అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది.
షియామి 12 ప్రొ 5జీ (Xiaomi 12 Pro 5G) క్రోమాలో ఆకర్షణీయ ధరకు అందుబాటులో ఉంది. భారత్లో రూ. 62,999కి లాంఛ్ చేసిన ఈ హాట్ డివైజ్ను ఆన్లైన్లో రూ. 27,999కి విక్రయిస్తున్నారు.
ఐఫోన్ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాల నుంచి రిటైల్ స్టోర్స్ సైతం ఐఫోన్పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
నాసిరకం కూలర్ అమ్మినందుకు క్రోమా, సింపొనీలకు వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. వినియోగదారుడికి రూ.5వేల నష్టపరిహారంతో పాటు రూ. రెండు వేలు ఖర్చుల కింది అందజేయాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్�