కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నదని ఎంఐఎం సభ్యుడు మాజిద్ హుస్సేన్ ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రభుత్వం ప్రవ�
Minister Errabelli | అభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీలు సీఎం కేసీఆర్ను విమర్శించడం సిగ్గు చేటని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
డా.శ్రీకాంత్ రెడ్డి | పదవులన్నీ అనుభువించి టీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ వ్యాఖ్యలను డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల డా.శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. కరీంనగర్లో మీడియా సమావ�
మంత్రి సత్యవతి రాథోడ్ | తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లు, తెలంగాణ అభివృద్ధి పట్టనివాళ్లు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ను విమర్శిస్తే సహించం. పార్టీని విమర్శిస్తుంటే, అలాంటి వారికి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స�
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. 180 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందని, తాజా కేసులేవీ నమోదు కాలేదని ఆయన చెప్పడం విచారకరమని అన్నారు. ఆయన మరోలోకంలో �