మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని పేర్కొంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వాంగ్మూలం ఇచ్చేందుకు ఈ నెల 18న హాజరు కావాలని నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చే�
స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురే ఖపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్ర�
పరువునష్టం దావా కేసులో రెజ్లర్ బజరంగ్ పునియాకు ఢిల్లీ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో బజరంగ్ తన పేరును ప్రస్తావించి ప�
Rahul Gandhi | సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ సామాజికవేత్త గౌరీ లంకేశ్ హత్య కేసుకు సంబంధించి తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో పడిన శిక్షపై స్టే విధించడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 21న ఈ పిటిషన్ను విచారిస్తామని సీజ�