128 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్లో చోటు దక్కించుకున్న క్రికెట్ నిర్వహణలో మరో ముందడుగు పడింది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఆరు జట్లతో ఆడనున్న ఈ మెగా ఈవెంట్లో మ్యాచ్ల నిర్వహణ కోసం ఐసీసీ వేదికను ఖరారు చేసి�
Sri Lanka Cricket: వచ్చే ఏడాది జూలై లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్నది. దీనిపై ఇవాళ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. జూలై నుంచి ఆగస్టు వరకు ఆరు మ్యాచ్లను ఇండియా ఆడనున్నది. దాంట్లో మూడు
టీ -20 ప్రపంచ కప్లో ఆదివారం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్కు లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు
సిద్దిపేట (మార్చి 28) : సీఎం కేసీఆర్ ట్రోఫి సీజన్-2లో భాగంగా ఆచార్య జయశంకర్ స్టేడియంలో జరుగుతున్న రెండో రౌండ్ క్రికెట్ మ్యాచ్లో ఆయా జట్ల మధ్య మ్యాచ్లు పోటా పోటీగా సాగుతున్నాయి. ఆదివారం నైట్ జరిగిన మ�