ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఖమ్మం - ఇల్లెందు ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. గాంధీనగర్ గేటు, కొమ్ముగూడెం నుంచి గాంధీనగర్ వ�
కేంద్రప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ నాయకులు భగ్గుమన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బెల్లంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం రాస్తారోకో నిర్�
వక్ఫ్ సవరణ 2024 బిల్లును వ్యతిరేకిస్తూ నల్లగొండ ఈద్గా ప్రార్ధన స్థలం దగ్గర నల్ల రిబ్బన్లు ధరించి సీపీఎం ఆధ్వర్యంలో ముస్లింలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.