అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తానని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ పెద్దాసుపత్రి, రామవరంలో ఉన్న మాతాశిశు ఆసుపత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.జిల్లా జనరల్
ఎలాంటి షరతులూ లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�