ఇటీవల అనారోగ్యంతో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందా రు. ఆ పోస్టును ఎవరికి ఇస్తారనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్న క్రమం లో.. సీపీఎం జాతీయ కార్యదర్శి ఎన్నికకు ముహుర్తం ఖరారు చేసినట్�
Chiranjeevi | ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) మృతి పట్ల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఆయన గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఏ
మతోన్మాద, దోపిడీ విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి లౌకికశక్తుల ఐక్యత అనివార్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అ న్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం�