మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సాంప్రదాయమని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ
దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు మతతత్వ ఫాసిస్టు అయిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు దేశంలో ఉన్న అన్ని ప్రజ�
విధ్వంసక రాజకీయాలు చేస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించడమే తమ పార్టీ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ స్పష్టం చేశారు. ‘బీజేపీ హఠావో-దేశ్ బచావో’ అనే నినాదంతో ఏప్రిల్ 15 నుంచి మే 15 వర�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై పోలీసులతో ఉక్కుపాదం మోపటం దారుణమని సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాతో పాటు మరికొన్ని జ�
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచభూతాలనూ అమ్మకానికి పెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ ఆస్తు�