‘ఆపరేషన్ సిందూర్'కు రుజువులు కావాలనేవారిని భారత వాయు సేన విమానానికి వేలాడదీసి, పాకిస్థాన్కు పంపించాలని రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ బీజేపీ ఎంపీ సీపీ జోషీ అన్నారు.
CP Joshi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఇటీవల ఆమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సీపీ జోషి (CP Joshi) మరోసారి మండిపడ్డారు. పరాయి దేశంలో అనుచిత వ్యాఖ్యలతో జాతి వ్యతిర�
CP Joshi | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులు గడిచినా రాజస్థాన్ కొత్త సీఎం ఎవరో ఖరారు చేయడంలో బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తున్నదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్
Rajasthan CM | కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. పార్టీని నడిపించే గురుతర బాధ్యత ఆ పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి నమ్మినబంటు అయిన అశోక్ గెహ్లాట్పై పడనున్నది. ప్రస్తుతం ఆయన రాజస్థాన
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ పేరును తదుపరి సీఎంగా ప్రతిపాదించారని పార్టీ వర్గాలు తెలిపాయి.