గోమూత్రం తాగొద్దని, అందులో 14 రకాల హానికారక బ్యాక్టీరియాలు ఉన్నాయని భారత పశు వైద్య పరిశోధనా మండలి (ఐవీఆర్ఐ) తెలిపింది. గోమూత్రంపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు
టెక్నాలజీ పరంగా ఎం తగా అభివృద్ధి చెందినా.. సమాజంలో కులవివక్ష ఇంకా బుసలు కొడుతూనే ఉన్నది. దేశంలో నిత్యం ఇటువంటి ఘటనలో ఎక్కడోచోట జరుగుతున్నా యి. తాజాగా కర్ణాటకలో దారుణమైన కులవివక్ష ఘటన చోటుచేసుకొన్నది.
Dalit Woman : ఓ దళిత మహిళ నీళ్లు తాగినందుకు.. ట్యాంకర్ను గోమాత్రంతో శుభ్రం చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హెగ్గొతార గ్రామంలో జరిగింది. ట్యాప్ ద్వారా ఆ దళిత మహిళ నీళ్లు తాగినట్ల�
లక్నో: ఆవు పేడతో కరోనా నుంచి రక్షణ పొందవచ్చంటూ గుజరాత్కు చెందిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం ఈ వీడియోపై స్పందించారు. ఇది చ
గోమూత్రం| దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి, ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండటానికి ప్రభుత్వాలు విస్తృతంగా టీకాలు పంపిణీ చేయడంతోపాటు, ల�