న్యూఢిల్లీ: ఇండియా అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతోంది. శనివారం (మే 1) నుంచి దేశంలోని 18 ఏళ్లు పైబడిన అందరూ వ్యాక్సిన్కు అర్హులే అని కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన సుమారు 50 న�
న్యూఢిల్లీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇండియాలో నాలుగో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసి�
టీకా తయారీకి అనేక దేశాలు ఫండింగ్ ఇచ్చాయి అది దృష్టిలో పెట్టుకొనే తక్కువ ధర ఇప్పుడు ఎక్కువ డోసులు ఉత్పత్తి చేయాలి అందుకు పెట్టుబడులు కావాలి.. అందుకే ధరలో పెరుగుదల టీకా రేటు పెంపును సమర్థించుకొన్న సీరం మ�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తున్న సమయంలో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. రెండో డోసు ఎప్పుడు తీసుకుం
కొవిషీల్డ్ ధరలు వెల్లడించిన సీరమ్.. రాష్ర్టాలకు ధరల పెంపుపై విపక్షాల ఆగ్రహం కేంద్ర ప్రభుత్వానికి రూ.150కే డోసు ఇస్తున్నారంటూ వెల్లడి ఒప్పందం ముగియగానే రేటు పెంచుతామన్న సీరమ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్ర�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. ఇప్పటి వరకూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నట్లు చూపిస్తున్న �
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం రూ.4500 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలుసు కదా. ఇందులో రూ.3 వేల కోట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు, మరో రూ.1500 కోట్ల�
పుణె: కోవీషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ ఇవాళ టీకాల ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కోవీషీల్డ్ టీకాలను రూ.400కు ఒక డోసు చొప్పున ఇవ్వనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీ�
మహరాజ్గంజ్: ఆ మధ్య ఓ నర్సు ఫోన్లో మాట్లాడుతూ ఓ వ్యక్తికి రెండు డోసుల వ్యాక్సిన్నూ ఒకేసారి ఇచ్చిన విషయం తెలుసు కదా. ఇప్పుడు యూపీలోని మహరాజ్గంజ్లో మరో వింత జరిగింది. ఓ వ్యక్తికి తొలిసారి
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్కు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. డీసీజీఐ రష్యాకు చెందిన స్పుత్నిక్ వికి అనుమతి ఇచ్చింది. అయితే దీని ధర ఎంత ఉంటుందన్నదానిపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. ధ
కరోనా వ్యాక్సిన్| దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తగిన మోతాదులో టీకాలు అందుబాటులో లేకపోవడంతో మూడు రోజులపాటు ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల�
పాట్నా: కరోనా టీకాలు రవాణా చేసే ప్రత్యేక వాహనం ఒకటి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో కొందరు స్థానికులు దీని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఈ ఘటన జ