పుణె: కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రెండున్నర నుంచి మూడు నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని అన్నారు ఈ వ్యాక్సిన్ను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూన
ఒక్కరోజులో 46,951 కేసులుమహారాష్ట్రలోనే 30వేలకుపైగాన్యూఢిల్లీ, మార్చి 22: దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లో 46,951 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇవే అత్యధికం. మహారాష్ట్ర, పంజా�
న్యూఢిల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకునే సమయాన్ని పెంచాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. మరింత మెరుగైన ఫలితం కోసం ఇక నుంచీ ర�
కొవిడ్ వ్యాక్సినేషన్పై అనవసర అనుమానాలు టీకా దుష్ప్రభావాలంటూ అర్థంలేని ఆందోళనలు కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండూ మంచి టీకాలే వైద్య నిపుణులు, అధ్యయనాల స్పష్టీకరణ దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. ఒక�
న్యూఢిల్లీ: ఓవైపు ప్రపంచంలోని చాలా పేద దేశాలకు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మరోవైపు వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఇండియాలో మాత్రం ఎంతో విలువైన వ్యాక్సిన్ �
న్యూఢిల్లీ: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నటాషా పూనావాలా ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆమె వయసు 39 ఏళ్లు. తమ కంపెనీయే ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకానే వేసుకున్నట్లు ఆ