Telangana | రాష్ట్రంలో 3 కోట్ల కరోనా టీకాలు పంపిణీ చేసిన సందర్భంగా వైద్యారోగ్య శాఖకు చెందిన సిబ్బంది సంబురాలు చేసుకున్నారు. కోఠి డీహెచ్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్రంలో 51 శాతం మందికి తొలి డోసు పూర్తి మరో 25 శాతం మందికి సహజ రోగనిరోధకశక్తి కరోనావైరస్ కేసులు పెరిగినా వేవ్లు రాకపోవచ్చు డెల్టా ప్రమాదం మనకు తక్కువే: వైద్య నిపుణులు హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగా�
దేశంలో 35కోట్లు దాటిన టీకాల పంపిణీ | దేశంలో టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 35కోట్లకుపైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ
ఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇప్పటికే 1.80 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వీటికి తోడు రానున్న మూడు రోజుల్లో మరో 48 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లను రాష్ట్రాలు అందుకోన�
ఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.84 కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయిని వీటికి తోడు మరో మూడు రోజుల్లో 51 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు అందుకోనున్నట�
డిసెంబరు నాటికి అందుబాటులోకి వారంలోగా రష్యా స్పుత్నిక్-వీ: వీకే పాల్ న్యూఢిల్లీ, మే 13: వచ్చే ఆగస్టు నుంచి డిసెంబరు నాటికి ఐదునెలల కాలంలో 216 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం గురువారం �