అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట అక్షయపాత్రగా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10.88 కోట్ల మందికిపైగా భోజనం అ
కరోనా.. మనిషికి కొత్త జీవితాన్ని పరిచయం చేసింది. అలవాట్లను సమూలంగా మార్చేసింది. జేబులోంచి డబ్బులు తీయ డానికే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నుంచి.. డబ్బులు ఖర్చయినా పర్వాలేదు ఆరోగ్యమే ముఖ్యం అనే స�
కరోనా విపతర సమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కారుణ్య నియామకాల హక్కుల సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్ పోలేబోయిన శేఖర్ కోరారు.
కోవిడ్ టైమ్లో సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు నటుడు సోనూ సూద్. ఆయన సాయం కోసం వచ్చిన విజ్ఞప్తుల్లో ఎక్కువగా ఐఏఎస్ కోచింగ్ కోసం ఉండగా..గతేడాది సంభవం పేరుతో ఆన్లైన్ కోచింగ్ �
భారీగా పెరుగుతున్న ధరలు టన్నుపై రూ.20-30వేల అదనపు భారం సిమెంట్ బస్తాపైనా రూ.30-50 వరకు పెంపు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి కోలుకుంటున్న నిర్మాణ రంగానికి ధరలు శరాఘాతంగా మారుతున