Omicron sub-variant | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగు చూస్తున్నాయి. అయితే, మహారాష్ట్రలో మాత్రం గత వారంతో పోలిస్తే కేసులు సంఖ్య పెరిగినట్లు అధి�
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పెద్ద నగరమైన సిడ్నీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. డెల్టా వేరియంట్ విజృంభణతో సిడ్నీ నగరం గత ఆరు వారాలుగా లాక్డౌన్లో ఉన్నది. లాక్డౌన్ పొడిగింపుపై స్థానిక ప్రజల ను�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 28 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు వె
శ్రీనగర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో పవిత్ర అమర్నాథ్ యాత్ర రిజిష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్ఐఎస్బీ) ఈ మేరకు గురువారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తదుపరి ఆదేశాల వరకు ప్రభుత్వ, ప్రైవేట్
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 30.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 4.5 లక్షలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని కరోనా టీకా కేంద్రాలు 24 గంటలు పని చేయనున్నాయి. కరోనా వైరస్ నాలుగోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాక్స
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో కరోనా రెండవ వేవ్ కలకలం రేపుతున్నది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలు పేరుకుపోతున్నాయి. గత వారం రోజుల్లో ఆరు వేలకుపైగా కరోన�