న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా నిబంధనలు, భౌతిక దూరం, లాక్డౌన్ వంటివి పాటించకపోతే కరోనా సోకిన వ్యక్తి ద్వారా నెల రోజుల్లో 406 మందికి వైరస్ వ్యాప్తిస్తుందని భారత వైద్య పరి
కోల్కతా: ఒక కరోనా రోగి ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిడ్నాపూర్లో ఈ ఘటన జరిగింది. 56 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్గా రిపోర్ట్ రావడంతో ఈ నెల
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జైడస్ కాడిలాకు చెందిన యాంటీ వైరల్ డ్రగ్ వైరాఫిన్ అత్యవసర వినియోగానిక�
న్యూఢిల్లీ: ఓవైపు పెరిగిపోతున్న కరోనా కేసులు, మరోవైపు ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న ఈ సమయంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఓ వరాన్ని అందించింది. ఎస్పీఓ2 (బ్
న్యూఢిల్లీ: కరోనా సోకిన వృద్ధుడ్ని ఒక కుటుంబం ఇంట్లో ఒంటరిగా వదిలేసింది. ఆయన కుమార్తె సమాచారంతో స్పందించిన పోలీసులు అతడ్ని కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ము
నిన్నటివరకు దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉంటే ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల సమస్య వేధిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి లక్షల్లో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు హాస్పిటల్స్ లోనూ రోగుల సంఖ్య ప�
కరోనా రోగి | ఓ కరోనా రోగి ఆక్సిజన్ మాస్కు ధరించి ధర్నాకు దిగాడు. మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యం అందకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
ముంబై: కరోనా రోగిని చేర్చుకునేందుకు పలు ఆసుపత్రులు నిరాకరించాయి. దీంతో అతడు ఆక్సిజన్ మాస్క్తో నిరసన తెలుపుతూ మరణించాడు. మహారాష్ట్రలోని నాసిక్లో బుధవారం ఈ ఘటన జరిగింది. 38 ఏండ్ల బాబాసాహెబ్ కోల్కు మూడు