దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,016 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. గత ఆరు నెలల కాలంలో నమోదైన కేసులలో ఇదే గరిష్టం.
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,499 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 255 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 23,5
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 17,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం (15,097) కంటే కేసుల సంఖ్య 17.73 శాతం పెరిగింది. కొత్తగా 1,390 మంది కరోనా రోగులు ఆసుపత్రిలో అడ్మి�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.54 లక్షలకు పెరిగింది. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్
కాలుష్యానికి, అంటువ్యాధులకు మధ్య బలమైన సంబంధం దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): గాలిలో ధూళి కణాలు (పార్టికల్స్ మ్యాటర్) అధిక మోతాదులో ఉన్న నగరాల్లో జీ�
పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లు, కళాశాలల్లో విద్యార్థులు పెద్ద సంఖ్య కరోనా బారిన పడుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు పదుల సంఖ్యలో పాజిటివ్కు �